Home / health / చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?

చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?

Author:

పండ్లు తినేప్పుడు సాధారణంగా చాలామంది కట్ చేసి ఉప్పు చల్లుకుని తింటారు..ఎక్కువగా పుచ్చకాయ,జామకాయ విషయంలో ఇలా చేస్తాం..కొందరు అన్నిరకాల పండ్లను అలాగే తింటారనుకోంది..అలా పండ్లు కోసుకుని తినేటప్పుడు వాటి మీద కాస్తంత సన్న ఉప్పు చల్లుకుంటే రుచి పెరుగుతుంది.అంతేకాదు దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి..నష్టాలు ఉన్నాయి అవేంటంటే..?

 

పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండ్ల రుచి పెరగడమే కాదు పండ్లపై ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అలా అని అన్ని పండ్లముక్కల మీద ఉప్పు చల్లుకుని తినడం కరెక్ట్ కాదు.పండ్లముక్కలపై ఉప్పు చల్లడం వల్ల బ్యాక్టీరియాను నాశనం చేయొచ్చు. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచిది కాదు. అయితే.. ఉప్పు ఎక్కువగా చల్లుకుంటే మాత్రం గుండెజబ్బులు, కిడ్నీ వ్యాధులు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. సిట్రస్ జాతి పండ్ల మీద ఉప్పు చల్లుకుని తింటే కడుపులో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు. దీంతో అజీర్తి సమస్యలకు చెక్ పెట్టినట్టవతుంది. జామకాయ మీద ఉప్పు చల్లుకుని తింటే దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. నోటిలోని బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. ..

(Visited 1 times, 1 visits today)