Home / Inspiring Stories / పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం సాధించిన దేవేంద్ర.

పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం సాధించిన దేవేంద్ర.

Author:

రియోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో మనదేశ ఖాతాలో రెండొ స్వర్ణం చేరింది, జావెలిన్‌ త్రోలో భారత్ కి చెందిన దేవేంద్ర ఝఝారియా జావెలిన్‌ను 63.97 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు నెలకొల్పడంతో పాటు బంగారు పతకాన్ని కూడా సాధించాడు. ఈ పతకంతో మనదేశ పతకాల సంఖ్య 4 గుకు చేరింది, ఇందులో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం పతకం ఉన్నాయి. ఇప్పటివరకు జరగిన పారాలింపిక్స్‌లో మన దేశానికి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.

(Visited 312 times, 1 visits today)