ఒలంపిక్స్ పోటీలలో సిల్వర్ మెడల్ గెలిచిన మొట్టమొదటి మహిళగా సింధు చరిత్ర సృష్టించింది, ఒలంపిక్స్ బాడ్మింటన్ పోటీలలో ఫైనల్ కి చేరి భారతదేశాన్ని మొత్తాన్ని గర్వించేలా చేసింది, ఫైనల్ మ్యాచ్ లో కూడా వరల్డ్ నెంబర్ 1 అయిన కరోలినా మారిన్ తో మన సింధు హోరాహోరీగా పోరాడి తృటిలో స్వర్ణ పతాకాన్ని చేజార్చుకుంది, కానీ తన ఆటతో భారత దేశం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తింది.
రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైంది, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాని తొలగించి పీవీ సింధు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించాలనే డిమాండ్ బాగా ఊపందుకుంది, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ తెలంగాణ కోసం సానియా మీర్జా ఏం చెయ్యలేదని, కనీసం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలలో కూడా పాల్గొనటం లేదని ఆమెకి బదులుఒలింపిక్స్ లో దేశం గర్వించేలా ఆటతీరు కనబరిచిన పీవీ సింధుని బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించాలని నెటిజన్లు తమ అభిప్రాయాలని ప్రకటిస్తున్నారు.
సానియా మీర్జాను తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించాలని చెబుతున్న వారు చూపుతున్న కారణాలు:
P.V సింధును తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా చేయాలనే వారు చెబుతున్న కారణాలు:
Source: Ap2tg.com
Must Read: ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించిన సింధు.