Home / Latest Alajadi / రాత్రికి వస్తే 2 లక్షలు ఇస్తా అని మెసేజ్ చేసాడు.! కానీ ఆ హీరోయిన్ కేసు పెట్టలేదు.! కారణం అదే.!

రాత్రికి వస్తే 2 లక్షలు ఇస్తా అని మెసేజ్ చేసాడు.! కానీ ఆ హీరోయిన్ కేసు పెట్టలేదు.! కారణం అదే.!

Author:

ప్రస్తుతం దేశవ్యాప్తంగా మీ టూ ఉద్యమం ఎంత సంచలనం అయ్యిందో కొత్తగా చెప్పనవసరంలేదు. అవకాశాల కోసం ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన హీరోయిన్స్ ని అవకాశం ఇస్తామని నమ్మించి మోసం చేసారని ఎంతో మంది సినీ నటులు మీ టూ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే హీరోయిన్లకు కొందరు సామాన్యులు కూడా అసభ్యంగా మెసేజ్ లు పెడుతూ ఉంటారు. తాజాగా నటి గాయిత్రి అరుణ్ తనకు ఎదురైన ఇలాంటి అనుభవం గురించి సాక్షాలతో సహా బయట పెట్టారు. ఒక రోజు రాత్రి తనతో గంట గడిపితే రూ. 2 లక్షలు ఆఫర్ చేసిన విషయాన్ని ఆమె బహిర్గతం చేశారు.

మీ అమ్మ మరియు సోదరిల భద్రత గురించి నేను ప్రార్ధిస్తాను అంటూ కూడా హీరోయిన్‌ గాయత్రి ట్విట్టర్‌ ద్వారా పేర్కొనడం సంచలనం అయ్యింది. ఒక్క రాత్రి అది కూడా ఒక గంట ఆ సుఖం అందిస్తే చాలు 2 లక్షలు ఇస్తానని అన్నాడని , పైగా ఈ విషయం ఎవరికీ చెప్పనని కూడా అంటున్నాడని ట్వీట్ చేసింది మలయాళ బుల్లితెర నటి గాయత్రి అరుణ్ .

source

గాయిత్రి అరుణ్ ‘పరస్పరం’ అనే మలయాళం టీవీ సిరీస్‌లో దీప్తి ఐపీఎస్ పాత్ర పోషించడం ద్వారా పాపులర్ అయ్యారు. తనకు వల్గర్ మెసేజ్ పంపడానికి వారికి భయం లేనపుడు దాని గురించి బయట పెట్టడానికి నేనెందుకు భయపడాలి అని గాయిత్రి అరుణ్ ఇటీవల ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.ఆ కుర్రాడి వయస్సు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే అని, అందుకే అతడిపై లైంగిక వేదింపుల కేసును పెట్టలేదని పేర్కొంది. అతడి తల్లిదండ్రులు కోరిక మేరకు అతడిని విడిచి పెట్టినట్లుగా చెప్పుకొచ్చింది.

(Visited 1 times, 1 visits today)