ఇప్పుడు ఉద్యోగులు ఏ పని చేయాలన్న కంప్యూటర్ వాడటం తప్పనిసరి. పనిలో భాగంగా గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయవలసిందే. అలా నిర్విరామంగా కంప్యూటర్ ఉపయోగిస్తే పలు శారీరక సమస్యలు ఎదురవుతాయి. ప్రధానంగా కళ్ళు అలసిపోవడం, అప్పుడప్పుడు దూరపు చూపు మందగించడం, కళ్ళు ఎండిపోయినట్టు అనిపించడం, భుజం, వీపునొప్పిగా ఉండటం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొన్ని జాగ్రత్తలు పాటించి సంబంధిత సమస్యలను నివారించవచ్చు.
కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు :