Home / Inspiring Stories / మంత్రాలతో కరువుని దూరంజెస్తా అంటున్న సత్తి 

మంత్రాలతో కరువుని దూరంజెస్తా అంటున్న సత్తి 

Author:

తెలుగు రాష్ట్రలలో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు లేకపోవడంతో పంటలు పండక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కరువుని దూరం చేయడానికి రైతులు, ప్రభుత్వాలు ఎన్ని పూజలు చేసిన ఫలితం లేకుండాపొయింది. దీనికి సత్తి కొత్త ఉపాయం కనిపెట్టాడు. మంత్రాలు, క్షుద్ర పూజలతొ ఐనా ఎల్‌నినో కరువుని దూరం చేసి వర్షాలు కురూపిస్తదంటా. ఏదైన జరిగి సత్తి మంత్రాలు పని జెస్తే బాగుండు.
(Visited 40 times, 1 visits today)