వందల మంది ముందే దారుణం కర్ణాటక లోని గుల్బార్గాలో గణేష్ నిమజ్జనంలో దారుణం జరిగింది. కొందరు యువకులు నిమజ్జన సమయంలో మల్లికార్జున్ అనే యువకుడిని కొందరు యువకులు కలిసి నీళ్ళలోనే హత్య చేశారు.ఐతే అక్కడ ఉన్న వాళ్ళంతా అదేదో కుర్రవాళ్ళ ఆట అనుకునారు తప్ప ఆ యువకున్ని చంపుతున్నారనుకోలేదు. శవం దోరికాక పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు పోలీసులు. ఐతే వీరిని గమనించిన ఎవరో ఫోన్ లో తీసిన వీడియో నే ఇప్పుడు ఈ కేసులో కీలక సాక్ష్యంగా నిలిచింది….