గ్రాడ్యుయేషన్ పరిక్షలు రాసిన వారు ఎప్పుడు ఓయూ పీజీసెట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంద అని ఎదురుచూస్తున్నారు. ఓయూ పీజీసెట్-2016ను ఓయూ పీజీసెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ గోపాల్రెడ్డి 53 రకాల పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
బుధవారం నుంచి మే7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం నాలుగు యూనివర్సిటీలకు ఓయూ,నిజామాబాద్లో తెలంగాణ, మహబూబ్నగర్లోని పాలమూరు, నల్లగొండ జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లోని కోర్సులకు ఒకే నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 13 నుండి మే7 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 అపరాధ రుసుముతో మే14 వరకు దరఖాస్తుచేసుకునేందుకు అవకాశమిచ్చారు. ఓయూ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలి. సంబంధిత ఫీజులు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఆధార్ నంబరు, ఈ-మెయిల్ ఐడీ, సెల్ఫోన్ నంబరు నమోదు చేయాలి. ఈమేరకు సమాచారాన్ని విద్యార్థుల మెయిల్ ఐడీకి, సెల్ఫోన్కు పంపుతారు.
*Registration Fee Details:
*Note: Registration Fee for a single subject is Rs.450/, For each additional subject the fee is Rs.250/-
*Important Dates:
To apply Click Here