త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జులాయి’ సినిమా 40 కోట్ల క్లబ్ లో చేరితే, ఆ తర్వాత వచ్చిన ‘S/O సత్యమూర్తి’ సినిమా 50 కోట్ల మార్క్ ని టచ్ చేసింది.ఇప్పడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రానుందా! అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వార్తలు.
ఇటు త్రివిక్రమ్ ఇప్పుడు ‘అ..ఆ’సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత సూర్యా తో ఒకసినిమా చేయవలసి ఉంది. అటు అల్లు అర్జున్ ప్రస్తుతం ‘సరైనోడు’ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాని తర్వాత ఇప్పటి వరకు అల్లు అర్జున్ సినిమా ఇంక ఒకే కాలేదు. వీరిద్దరికీ వేరు వేరు కమిట్ మెంట్స్ ఉందటం వలన కొద్దిగా స్లోగా చేసేద్దాం అనుకున్నట్టు వినిపిస్తుంది. మరి చూడాలి ఎంత వరకు నిజమో ఈ వార్త.