Home / Latest Alajadi / అన్ని వ్యాధులకు ఒక మిశ్రమం తాగితే చాలు అంటున్న వైద్యులు.

అన్ని వ్యాధులకు ఒక మిశ్రమం తాగితే చాలు అంటున్న వైద్యులు.

Author:

చాలా వ్యాధులకు ఒక ఆయుర్వేద ద్రవం వాడమంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. మరి అంతలా మన ఆరోగ్యాన్ని కాపాడే ద్రవం ఏమిటో అని ఆలోచిస్తున్నారా!…. పాలలో పసుపు కలుపుకొని తాగితే ఆరోగ్యం మెరుగుపడటామే కాకుండా చర్మం కూడా కాంతి వంతంగా అవుతుంది. ముఖంలో తేజస్సును పెంచుతుంది. దీనిని రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వలన నిద్ర బాగా పట్టడమే కాకుండా, జలుబు, గొంతు నొప్పి, డయేరియా, అజీర్ణతలను తగ్గిస్తుంది. అలానే పెద్ద ప్రేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, లివర్ క్యాన్సర్ వంటి వాటితో పోరాడుతుంది.

health-drink

ఈ ద్రవం కడుపులో జీర్ణక్రియను మెరుగుపరిచి, ఒత్తిడిని తగ్గిస్తుంది, వంటి నొప్పులను కూడా తగ్గిస్తుంది. పసుపులోని CURCUMIN అనే రసాయనం వలన ఇలా జరుగుతుంది. ఈ మిశ్రమానికి మిరియాల పొడిని కలిపితే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ మిశ్రమానికి కొబ్బరి నూనె కలుపుతే రోగనిరోధక శక్తి పెంచుతుంది.

(Visited 3,595 times, 1 visits today)