మధుమేహం తియ్యటి శత్రువు. చాప కింద నీరులా చల్లగా మన ఒంట్లోకి చేరిపోతుంది. ఏమరుపాటుగా ఉంటే జీవితంలోని తీపిని దూరం చేసి చేదును మిగులుస్తుంది. భారత దేశం మొత్తాన్ని ఎక్కువగా బాధిస్తున్న వ్యాధి మధుమేహం అదే చక్కర వ్యాధి , షుగర్ వ్యాధి. ఇది భారత దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి కచ్చితంగా ఉంది అంటున్నారు మన ఆరోగ్య నిపుణులు…. మన దురదృష్టం ఏమిటంటే ఇంత వరకు ఈ వ్యాధికి సరైన మందు కనుగొనలేదు.కానీ సరైన ఆహార నిమయమాలు పాటిస్తే కచ్చితంగా దీనివలన మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటున్నారు నిపుణులు…
ఇంతకు ఈ వ్యాధి వారికి వస్తుందో తెలుసా:
వ్యాధి లక్షణాలు :
ఇలాంటి వ్యాధి అదుపులో ఉండాలి అంటే తీసుకోవాల్సిన ఆహారం :
అలాగే రోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి అందులో ముఖ్యంగా 20-30 నడక లేదా ఈత లాంటివి అలవాటు చేసుకోవాలి …
ఇలా చేయడం వలన మీకు ఈ వ్యాధి వలన ఎలాంటి హాని ఉండదు. ఇంకెందుకు మీరు గాని మీకు తెలిసివారు గాని ఉంటే కంచితంగా పై విషయాలు పాటించమని చెప్పాండి.