అగో సత్తి కనవడ్డోళ్లను ఓటు యెవరికి యెస్తవ్ యే గుర్తుకు యెస్తవ్ అంటు వచ్చేపొయ్యేటోళ్లను అడిగి సర్వే చేస్తున్నుడు పొద్దుగల్లనే వరంగల్కి పొయ్యి అక్కడ ఉన్నల్లోనూ దగ్గరికిపోయి మరి ఓటు యెందుకేస్తవ్ యేమిస్తే యెస్తవ్ పైసల? ,శీరేలా? , లేకపొతే కోటర్ ఇస్తే యెస్తవ? అంటూ గల్లీ గల్లీ తిరిగి సర్వే చేస్తూండు అయితే సత్తి తెలుసుకున్నా నిజం ఒక్క లీడర్ శానా మంది దగ్గరికి పోయ్యి నాకు ఓటేయ్యి అనీ అడుగుతారు కానీ ఒక్క మానిషే అందరికి ఓట్లు యెందుకు ఎయ్యడు వాళ్ళకు ఒక న్యాయం మనకు ఒక న్యాయమా అంట్టూ యెదురు ప్రశ్నలు వేస్తుండు ….
ఇంక పువ్వు గుర్తొల్లు గెలిస్తే నట సీద డిల్లిలా మంత్రి పదవి ఇస్తారట, ఓడిపోతే రాజ్యసబాకు పంపిస్తారట అని కిషన్ రెడ్డి సెప్పీండట.కాగ్రేస్సోలెమ్మో లక్ష ఇరవై వేల ఓట్ల మెజారిటీ వస్తాదని ఉత్తమ్ సారు చెప్పిండట కేసీయారు సారు వాళ్లెమో మా పార్టీకే మెజారిటీ వస్తుందని చెప్పిండ్రాట ఇవన్నీ యెట్లా తెలుసుకున్నావ్ అంట్టే నేనే సర్వే చేసిన అంటూండు యే ఇవన్నీ అబద్దలు అంటే సత్తిగానీ సర్వే సరుపెసి ఉతికినట్టుంటది ఆంటుడు …. సర్వే లా యెవ్వరు గెలిసిండ్రు అంటే ఓట్ల లెక్కలు వచ్చినంక్క చెప్పుత అంటు ముగించిండు.
Must Read: పవన్ కళ్యాణ్ ఇక సినిమాలు చేయడా??